తెలంగాణ

telangana

ETV Bharat / state

తాండూరు ఆర్టీసీ డిపోను తనిఖీ చేసిన కలెక్టర్​ - వికారాబాద్ జిల్లా కలెక్టర్ అయిషా మస్రత్

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెతో ప్రయాణీకులు ఇబ్బంది పడకూడదని వికారాబాద్ జిల్లా కలెక్టర్ అయేషా మస్రత్ ఖానమ్​ తెలిపారు. అనంతరం తాండూరు ఆర్టీసీ డిపో పరిసరాలను శనివారం తనిఖీ చేశారు.

ఆర్టీసీ డిపో పరిసరాలను తనిఖీ చేసిన కలెక్టర్​

By

Published : Oct 12, 2019, 11:29 PM IST

Updated : Oct 12, 2019, 11:41 PM IST

వికారాబాద్​ జిల్లా కలెక్టర్ అయేషా మస్రత్ ఖానమ్ తాండూరు​ ఆర్టీసీ డిపో పరిసరాలను శనివారం తనిఖీ చేశారు. డిపో నుంచి నడిపిస్తున్న బస్సులు, తాత్కాలిక సిబ్బంది, విధులు తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్​ మాట్లాడారు. డిపో పరిధిలో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. బస్సుల్లో ఇకనుంచి టికెట్లు ఇచ్చేందుకు యంత్రాలను సిద్ధం చేసినట్లు జిల్లా పాలనాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ రాజశేఖర్, ఆర్డీఓ వేణు మాధవ్, డీఎస్పీ రామచంద్రుడు పాల్గొన్నారు.

తాండూరు ఆర్టీసీ డిపో పరిసరాలను తనిఖీ చేసిన కలెక్టర్​
Last Updated : Oct 12, 2019, 11:41 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details