వికారాబాద్ జిల్లా పరిగి మండలం ఎర్రగడ్డపల్లిలో గుప్త నిధుల కలకలం రేగింది. యాకూబ్అలీ అనే వ్యక్తి తన పొలం చదును చేస్తుండగా లంకె బిందెలు బయటపడ్డాయి. ఐదు పాత్రలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిధుల విషయమై పొలం యజమానిని పోలీసులు విచారిస్తున్నారు. దొరికిన పాత్రల్లో బంగారం, వెండి ఏమీ లేదని పొలం యజమాని చెబుతున్నట్లు సమాచారం.
పొలం చదును చేస్తుండగా బయటపడ్డ లంకె బిందెలు
lanka binde
11:16 June 03
పొలం చదును చేస్తుండగా బయటపడ్డ లంకె బిందెలు
Last Updated : Jun 3, 2020, 12:40 PM IST