తెలంగాణ

telangana

By

Published : Jun 3, 2020, 11:20 AM IST

Updated : Jun 3, 2020, 12:40 PM IST

ETV Bharat / state

పొలం చదును చేస్తుండగా బయటపడ్డ లంకె బిందెలు

lanka binde
lanka binde

11:16 June 03

పొలం చదును చేస్తుండగా బయటపడ్డ లంకె బిందెలు

లంకె బిందెలు

వికారాబాద్ జిల్లా పరిగి మండలం ఎర్రగడ్డపల్లిలో గుప్త నిధుల కలకలం రేగింది. యాకూబ్అలీ అనే వ్యక్తి తన పొలం చదును చేస్తుండగా లంకె బిందెలు బయటపడ్డాయి. ఐదు పాత్రలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిధుల విషయమై పొలం యజమానిని పోలీసులు విచారిస్తున్నారు. దొరికిన పాత్రల్లో బంగారం, వెండి ఏమీ లేదని పొలం యజమాని చెబుతున్నట్లు సమాచారం.

Last Updated : Jun 3, 2020, 12:40 PM IST

ABOUT THE AUTHOR

...view details