సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు మంత్రి ప్రశాంత్రెడ్డి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో కొవిడ్ బాధితులకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. రోగులకు కావాల్సిన ఆక్సిజన్, ఆక్సీమీటర్లు, ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
బోధన్లోని సర్కారు దవాఖానాను సందర్శించిన మంత్రి వేముల - నిజామాబాద్ వార్తలు
నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ఆస్పత్రిని రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సందర్శించారు. కొవిడ్ వార్డులో రోగులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
![బోధన్లోని సర్కారు దవాఖానాను సందర్శించిన మంత్రి వేముల Telangana news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-05:20:03:1620906603-tg-nzb-24-13-mantri-visits-hospital-add-vis-avb-ts10109-13052021170903-1305f-1620905943-675.jpg)
వేముల ప్రశాంత్ రెడ్డి వార్తలు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు. మంత్రి వెంట ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ ఉన్నారు.
ఇదీ చూడండి:ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్