తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్సులు వెళ్లకుండా డిపో ముందు కార్మికుల ఆందోళన - సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళన

సూర్యాపేట జిల్లా కేంద్రంలో డిపో ముందు ఆర్టీసీ కార్మికులు బస్సులు బయటకు వెళ్లకుండా ధర్నా నిర్వహించారు. పోలీసులు ఆర్టీసీ కార్మికులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

బస్సులు వెళ్లకుండా డిపో ముందు కార్మికుల ఆందోళన

By

Published : Oct 14, 2019, 3:07 PM IST

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. బస్సులు బయటకు వెళ్లకుండా గేటు వద్దే ధర్నా నిర్వహించారు. విధులకు వచ్చిన ప్రైవేటు సిబ్బందిని కార్మికులు అడ్డుకున్నారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్మికుల ధర్నాతో బస్సులు బయటకు వెళ్ళలేదు.

బస్సులు వెళ్లకుండా డిపో ముందు కార్మికుల ఆందోళన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details