తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఒక్క మహిళపై.. 700 మంది తీస్​మార్​ఖాన్లా?' - హుజూర్​నగర్ వార్తలు

"ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్లు.. రాజకీయంగా పుట్టకముందే కృష్ణానది నుంచి హుజూర్​నగర్ పట్టణానికి, కృష్ణపట్నం గ్రామానికి మంచినీరు తీసుకొచ్చా."             - ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి

ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు

By

Published : Sep 29, 2019, 6:04 PM IST

ఒక్క మహిళపై... 700 మంది తీస్​మార్​ఖాన్లు తెరాస అభ్యర్థి తరఫున ప్రచారం చేయడానికి వస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలో హుజూర్​నగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన పర్యటించారు. తాను 6 సార్లు వరుసగా గెలిచానని.. సుమారు హుజూర్​నగర్ నియోజకవర్గంలో రూ. 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టానని స్పష్టం చేశారు. జాన్​పాడు-మిర్యాలగూడ రైల్వేలైన్ మంజూరు చేసినట్లు తెలిపారు. రూ.300 కోట్లతో గ్రామాలలో రోడ్లు బాగుచేసినట్లు పేర్కొన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి ప్రచారం

ABOUT THE AUTHOR

...view details