తెలంగాణ

telangana

By

Published : Nov 27, 2019, 11:49 AM IST

ETV Bharat / state

బస్సులు బయటకు వెళ్లనీయకుండా అడ్డగింత

సూర్యాపేట జిల్లా కేంద్రంలో తమను విధుల్లోకి చేర్చుకోవాలంటూ ఆర్టీసీ కార్మికులు ధర్నాకి దిగారు.

బస్సులు బయటకు వెళ్లనీయకుండా అడ్డగింత
బస్సులు బయటకు వెళ్లనీయకుండా అడ్డగింత

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. తమను విధుల్లోకి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. కార్మికుల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కొద్ది సేపటి వరకు బస్సులు బయటకు వెళ్లకుండా గేటు మూసి అడ్డుకున్నారు. పోలీసుల రంగప్రవేశంతో... బస్సులు రోడ్లెక్కాయి.

బస్సులు బయటకు వెళ్లనీయకుండా అడ్డగింత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details