ఒక మహిళపై 700 మంది రాజకీయం: ఉత్తమ్ - కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి
ఒక మహిళపై 700 మంది నాయకులు రాజకీయం చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కందిబండలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు.
ఒక మహిళపై 700 మంది రాజకీయం: ఉత్తమ్
ఇదీ చూడండి : "శ్రీనివాసరెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..."