తెలంగాణ

telangana

By

Published : Oct 2, 2019, 8:13 PM IST

ETV Bharat / state

ప్రజలే నా పిల్లలు.. ప్రజలే నా కుటుంబీకులు: ఉత్తమ్​

హుజూర్​నగర్​ ఉప ఎన్నికలో కాంగ్రెస్​ అభ్యర్థి పద్మావతి రెడ్డిని గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమకు పిల్లలు లేరని ప్రజలే తమ కుటుంబ సభ్యులన్నారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో ప్రచారం నిర్వహించారు.

ఉత్తమ్​ ప్రచారం

సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్​ అభ్యర్థి పద్మావతి రెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమకు పిల్లలు లేరని ప్రజలే తమ కుటుంబ సభ్యులన్నారు. తెరాస ప్రభుత్వం హామీలను నెరవేర్చలేదన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. పాలకీడు మండలం అభివృద్ధి చెందాలంటే పద్మావతి రెడ్డిని గెలిపించాలని కోరారు.

ప్రజలే నా పిల్లలు.. ప్రజలే నా కుటుంబీకులు: ఉత్తమ్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details