సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కరోనా నియంత్రణకై నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమారు పండ్లు పంపించారు. తుంగతుర్తి సీఐ రవి, నాగారం సీఐ శ్రీనివాస్ సిబ్బందికి అందించారు.
పోలీసులకు పండ్లు పంపించిన ఎమ్మెల్యే గాదరి కిషోర్ - తుంగతుర్తి ఎమ్మెల్యే పండ్ల పంపిణీ
కరోనా కట్టడికి నిరంతరం శ్రమిస్తున్న సిబ్బందికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ పండ్లు పంపించారు. తుంగతుర్తి సీఐ, నాగారం సీఐ తమ సిబ్బందికి పంపిణీ చేశారు.
![పోలీసులకు పండ్లు పంపించిన ఎమ్మెల్యే గాదరి కిషోర్ thungathurthy mla kishore kumar distribute fruits to police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6825231-1048-6825231-1587101905589.jpg)
పోలీసులకు ఎమ్మెల్యే పండ్లను పంపిణీ
కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు పోలీస్, వైద్య, రెవిన్యూ, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బందిని ప్రోత్సహిస్తున్నారని, ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఇదీ చూడండి:సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!