హుజూర్ నగర్ ఉప ఎన్నిక కోసం స్థానిక పోలీసులతోపాటు.. ఆరు కంపెనీల ప్రత్యేక బలగాలను మోహరించినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్. భాస్కరన్ తెలిపారు. హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎక్కువ ఉండటం వల్ల.. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఎన్నికల కోసం ప్రత్యేకంగా నియమితులై.. ఎలాంటి అలసత్వానికి తావిచ్చేది లేదంటున్న ఎస్పీ భాస్కరన్తో మా ప్రతినిధి ముఖాముఖి.
ఎన్నికల బందోబస్తు పటిష్ఠం: సూర్యాపేట ఎస్పీ - హుజూర్నగర్ ఉప ఎన్నిక
హుజూర్నగర్ ఉప ఎన్నిక కోసం ప్రత్యేక బలగాలను మోహరించినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎలాంటి ఘర్షణలకు చోటుచ్చేది లేదని స్పష్టం చేశారు.
ఎన్నికల బందోబస్తు పటిష్ఠం: సూర్యాపేట ఎస్పీ
ఇవీ చూడండి: మద్యం టెండర్లకు భలే గిరాకీ..