తెలంగాణ

telangana

By

Published : Oct 7, 2020, 4:10 PM IST

ETV Bharat / state

ఒక ప్రశ్నాపత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఒక ప్రశ్నాపత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం ఇచ్చారని ఆరోపించారు.

ఒక ప్రశ్నాపత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం
ఒక ప్రశ్నాపత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక ప్రశ్నాపత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం ఇచ్చారని విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. కంప్యూటర్ సైన్స్ పేపర్​కు బదులు కంప్యూటర్ అప్లికేషన్స్ పేపర్ ఇచ్చారని విద్యార్థులు తెలిపారు.

పేపర్ మారిందని ఇన్విజిలేటర్​కు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని వాపోయారు. తమకు పరీక్ష మళ్లీ నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:శాంతిభద్రతలపై కేసీఆర్​ ఉన్నతస్థాయి సమీక్ష

ABOUT THE AUTHOR

...view details