సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ప్రధాన రహదారిపై కోదాడ డీఎస్పీ రఘు, ఎస్సై అనిల్ రెడ్డి పర్యవేక్షించారు. రోడ్లపై అనవసరంగా ఏవరైనా తిరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఉదయం 11 లోపు దుకాణాలు మూసి వేయాలి - లాక్డౌన్
లాక్డౌన్ కొనసాగింపులో భాగంగా పోలీసులు వీధుల్లో తిరిగి పరిశీలిస్తున్నారు. హుజూర్నగర్ ప్రధాన రహదారిపై ఉదయం 11 గంటల్లోపు దుకాణాలు మూసి వేయాలని సూచించారు.
![ఉదయం 11 లోపు దుకాణాలు మూసి వేయాలి Stores should be closed by 11 am at huzurnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6718104-215-6718104-1586378288302.jpg)
ఉదయం 11 లోపు దుకాణాలు మూసి వేయాలి
ఉదయం 11 గంటల్లోపు దుకాణాలు మూసేయాలని ఆదేశించారు. 11 గంటల తర్వాత ప్రజలు రోడ్లపైకి వస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని సూచించారు.
ఇదీ చూడండి :'ధాన్యం సేకరణపై సమస్యలుంటే సంప్రదించండి'