సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సీతారామస్వామి శోభా యాత్ర నిర్వహించారు. దేవస్థానం నుంచి ప్రారంభమైన యాత్ర పట్టణ వీధుల్లో కొనసాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు.
హుజుర్నగర్లో సీతారామస్వామి శోభ యాత్ర