సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తోన్న మహా ప్రస్థానాన్ని నల్గొండ ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి సందర్శించారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి దీటుగా తీర్చిదిద్దుతామన్నారు. సుమారు రూ. 5 లక్షలతో విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు, రూ.25 లక్షలతో సీసీ రోడ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరిన్ని నిధులు వచ్చే విధంగా కృషిచేస్తామని తెలిపారు.
జూబ్లీహిల్స్ మాదిరిగా అభివృద్ధి చేస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి - huzurnagar mahaprasthanam visited by mp uttam kumar reddy
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో నిర్మిస్తున్న మహాప్రస్థానాన్ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి సందర్శించారు. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానానికి దీటుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
![జూబ్లీహిల్స్ మాదిరిగా అభివృద్ధి చేస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి pcc chief uttam visited maha prasthanam in huzurnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6074815-945-6074815-1581690943437.jpg)
మహాప్రస్థానాన్ని సందర్శించిన ఉత్తమ్కుమార్రెడ్డి