సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లెపల్లి చెక్ పోస్ట్ వద్ద టాస్క్ఫోర్స్ పోలీసులు డబ్బు పట్టుకున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి 11 లక్షల 50 వేల రూపాయలతో పట్టుబడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
చిల్లెపల్లి చెక్పోస్ట్ వద్ద రూ.11 లక్షల 50 వేలు - టాస్క్ఫోర్స్ పోలీసులు
సూర్యాపేట జిల్లా చిల్లెపల్లి చెక్ పోస్ట్ వద్ద టాస్క్ఫోర్స్ పోలీసులు నగదు పట్టుకున్నారు. హుజూర్నగర్ ఉపఎన్నికల నేపథ్యంలో డబ్బు తీసుకెళ్తున్న వ్యక్తి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడం వల్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
డబ్బు లెక్కిస్తున్న పోలీసులు