తెలంగాణ

telangana

ETV Bharat / state

మేళ్లచెరువు పంచాయతీ భనవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన - mla saidireddy tour in mellacheruvu mandal

మేళ్లచెరువు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న పంచాయతీ భవనానికి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి శంకుస్థాపన చేశారు.

MLA's saidireddy foundation to the mellachervu Panchayati Building
మేళ్లచెరువు పంచాయతీ భనవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

By

Published : Dec 12, 2019, 10:42 AM IST

సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండల కేంద్రంలో సుమారు రూ.60 లక్షలతో నిర్మించనున్న పంచాయతీ భవననానికి ఎమ్మెల్యే సైదిరెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. పనులను త్వరితగతిన పూర్తిచేసి పంచాయతీ భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గానికి నూతనంగా మంజూరైన ట్రైబల్ స్కూల్, పాలిటెక్నిక్ కాలేజీలను మేళ్ల చెరువులోనే ఏర్పాటు చేసే విధంగా కృషిచేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

మేళ్లచెరువు పంచాయతీ భనవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details