హైదరాబాద్ ఉప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని కళ్యాణపురి కాలనీలో పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే గాదరి కిశోర్ తన కుటుంబ సభ్యులతో కలిసి పండ్లు పంపిణీ చేశారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. లాక్డౌన్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్య, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బందిని అభినందించారు. కరోనా కట్టడిలో వారి పాత్ర గొప్పదని ప్రశంసించారు.
పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గాదరి కిశోర్ - ఎమ్మెల్యే గాదరి కిశోర్ వార్తలు
ఉప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని కళ్యాణపురి కాలనీలో పారిశుద్ధ్య సిబ్బందికి ఎమ్మెల్యే గాదరి కిశోర్ పండ్లు పంపిణీ చేశారు.

పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గాదరి కిశోర్