సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ మండలం వేపలసింగారం గ్రామంలో లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు కొండా వింద్యారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు భోజనాలు పెట్టించారు. అలాగే ఆ భోజన ప్యాకెట్లను గ్రామంలోని నిరుపేదలకు పార్సిల్ చేసి పంపించారు. దాదాపు 100 మందికి ఆహార పొట్లాలను అందజేసినట్లు గ్రామ సర్పంచి తెలిపారు.
100 నిరుపేదలకు ఆహార పొట్లాల అందజేత - food packets distributed to vepalasingaram
సూర్యాపేట జిల్లా వేపలసింగారంలో లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఆహార పొట్లాలను అందజేశారు కొండా వింద్యారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు.

100 నిరుపేదలకు ఆహార పొట్లాల అందజేత
ఈ కార్యక్రమంలో సర్పంచ్ శిరీష కొండారెడ్డి, సారెడ్డి భాస్కర్ రెడ్డి, నందిరెడ్డి సైదిరెడ్డి, సామల హరిలీల బ్రంహ్మారెడ్డి, సలిగంటి వీరబాబు, రామాలయం రైడర్స్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి:ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్