సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం గుడుగుంట్లపాలెం గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాలకీడు మండల తెరాస పార్టీ అధ్యక్షులు దుర్గారావు, సర్పంచ్ అంజిరెడ్డి, పాలకీడు ప్యాక్స్ ఛైర్మన్ సత్యనారాయణ రెడ్డి, తెరాస నాయకులు కడియాల రామకృష్ణ. తదితరులు పాల్గొన్నారు.
రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే - suryapet district news
సూర్యాపేట జిల్లా గుడుగుంట్లపాలెం గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పరిశీలించారు.
![రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే huzurnagar mla shanampudi saidireddy inspected farmer's platfarm construction works](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8420505-125-8420505-1597412634590.jpg)
రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే