తెలంగాణ

telangana

ETV Bharat / state

మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోకి కృష్ణాప్రవాహం - flood-water-into-mattapalli-lakshminarasimha-swamy-temple

సూర్యాపేట జిల్లా మట్టపల్లిలోని లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలోకి రెండు అడుగుల మేర వరద నీరు చేరింది.

మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోకి వరద నీరు

By

Published : Aug 14, 2019, 10:33 AM IST

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోకి కృష్ణానది ప్రవాహం చేరుతోంది. ప్రస్తుతం రెండు అడుగుల మేర నీరు వచ్చిందని ఆలయ అర్చకులు తెలిపారు. తెలంగాణలోని ప్రముఖ దేవస్థానాలలో ఇది ఒకటి. వరద నీరుతో భక్తులు దర్శనం చేసుకోకుండా వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రవాహం మరింత పెరిగితేగర్భగుడిలోకి వచ్చే ప్రమాదం ఉందని ఆలయ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోకి వరద నీరు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details