సూర్యాపేట జిల్లా కోదాడలోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సై రవీందర్ హాజరయ్యారు.
ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు - ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్నారు కోదాడ ఎస్సై రవీందర్. సూర్యాపేట జిల్లా కోదాడలోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్యర్యంలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సులో పాల్గొన్నారు.
![ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు etv-etv awareness program at kodhada in suryapeta district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5746550-thumbnail-3x2-dalcn.jpg)
ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్నారు. సక్రమ మార్గంలో తమ ఓటు వినియోగించాలని విద్యార్థులకు సూచించారు. ఓటు హక్కు ఆవశ్యకతపై పలువురు విద్యార్థులు మాట్లాడారు.
ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు
TAGGED:
municipal Elections