తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి' - mp uttam kumar reddy latest updates

సూర్యాపేట కలెక్టరేట్​లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలు ఖర్చు చేసిన నిధులు, మిగిలి ఉన్న పనులపై సమీక్ష చేపట్టారు.

District development meeting in suryapeta
'ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'

By

Published : Dec 18, 2019, 11:21 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నల్గొండ పార్లమెంట్ సభ్యుడు, సూర్యాపేట జిల్లా దిశ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్​కుమార్ రెడ్డి అధికారులను కోరారు. కలెక్టరేట్​లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది.

విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్​ సమావేశానికి హాజరయ్యారు. జిల్లా అధికారులు వివిధ శాఖలు ఖర్చు చేసిన నిధులు, మిగిలి ఉన్న పనులపై సమీక్ష నిర్వహించారు. దిశ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్​ కుమార్ రెడ్డి జిల్లాలోని మినరల్ ఫండ్ ఖర్చు చేయడంలో ఏకపక్ష విధానాలను అవలంభిస్తున్నారని పేర్కొన్నారు.

'ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'

ఇవీచూడండి: 'బకాయిల చెల్లింపులతో రాష్ట్రాలకు ఊతమివ్వండి'

ABOUT THE AUTHOR

...view details