హుజూర్నగర్లో 30వేలకు పైగా మెజరిటీ ఖాయం
'హుజూర్నగర్లో అవసరమైతే రేవంత్రెడ్డి ప్రచారం చేస్తారు' - huzar by election congress press meet
హుజూర్నగర్ ఉప ఎన్నికలో ప్రభుత్వ పెద్దలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ ఆరోపించారు. నిజామాబాద్లో కవితకు ఎలా గుణపాఠం చెప్పారో హుజూర్నగర్లో తెరాస అభ్యర్థికి అలాగే గుణపాఠం చెప్పాలని కోరారు.
!['హుజూర్నగర్లో అవసరమైతే రేవంత్రెడ్డి ప్రచారం చేస్తారు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4562594-thumbnail-3x2-congress-rk.jpg)
హుజూర్నగర్లో 30వేలకు పైగా మెజరిటీ ఖాయం
TAGGED:
Kusuma_Kumar_Pc