కల్నల్ సంతోష్బాబు భార్య, పిల్లలు... దిల్లీ నుంచి శంషాబాద్కు చేరుకున్నారు. సూర్యాపేటకు రోడ్డు మార్గాన కల్నల్ భార్య, పిల్లలు బయలుదేరారు. సోమవారం రాత్రి చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్బాబు వీరమరణం పొందారు. అమరవీరుడైన సంతోష్బాబు పార్థీవదేహం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేటకు చేరుకుంటుందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. కల్నల్ అంత్యక్రియలను సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. కల్నల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో ఆయన ఇంటి పరిసరాల్లో మున్సిపల్ సిబ్బంది క్రిమిసంహారిణి మందులతో పిచికారీ చేస్తున్నారు.
సూర్యాపేటకు బయలుదేరిన కల్నల్ భార్య, పిల్లలు - Colonel's santhosh babau latest updates
సోమవారం రాత్రి చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్బాబు అమరుడయ్యారు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామంలో సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. కల్నల్ భార్య, పిల్లలు... దిల్లీ నుంచి శంషాబాద్కు చేరుకున్నారు.
![సూర్యాపేటకు బయలుదేరిన కల్నల్ భార్య, పిల్లలు Colonel's wife and children started suryapet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7649541-627-7649541-1592372851572.jpg)
సూర్యాపేటకు బయలుదేరిన కల్నల్ భార్య, పిల్లలు
సూర్యాపేటకు బయలుదేరిన కల్నల్ భార్య, పిల్లలు
ఇవీ చూడండి: నాన్న కోసం సైనికుడై.. దేశం కోసం అమరుడై..
Last Updated : Jun 17, 2020, 1:11 PM IST