సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అజ్మీరా తండాలో ప్రకృతి వనాన్ని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. ప్రకృతి వనంతో పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.
ప్రకృతి వనంతో ఆహ్లాదకరమైన వాతావరణం: బొల్లం మల్లయ్య - suryapeta district latest news
ప్రకృతి వనంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అజ్మీరా తండాలో ప్రకృతి వనాన్ని ప్రారంభించారు.
![ప్రకృతి వనంతో ఆహ్లాదకరమైన వాతావరణం: బొల్లం మల్లయ్య ప్రకృతి వనంతో ఆహ్లాదకరమైన వాతావరణం: బొల్లం మల్లయ్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8595002-96-8595002-1598629698623.jpg)
ప్రకృతి వనంతో ఆహ్లాదకరమైన వాతావరణం: బొల్లం మల్లయ్య
పట్టణాలలోని పార్కులకు ధీటుగా ప్రకృతి వనాలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామల్లోని ప్రజలు ప్రకృతి వనాలను ఉపయోగించుకోవాలని సూచించారు. పల్లె ప్రగతిలో భాగంగా అన్ని గ్రామాాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు నిర్మిస్తున్నామని చెప్పారు.
ఇవీ చూడండి:రాయలసీమ ప్రాజెక్టుపై ఏపీ తప్పుదోవ పట్టిస్తోంది: తెలంగాణ