తెలంగాణ

telangana

ETV Bharat / state

మఠంపల్లిలో ఎక్సైజ్ అధికారులపై దాడి

ఎక్సైజ్ ఎస్సై, కానిస్టేబుల్​పై నాటు సారా తయారీదారులు దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో జరిగింది. దాడి చేసిన నిందితులను అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించారు.

By

Published : Jul 16, 2019, 11:54 PM IST

ఎక్సైజ్​ అధికారులు

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో ఎక్సైజ్ ఎస్సై, కానిస్టేబుల్​పై నాటు సారా తయారీదారులు దాడి చేశారు. ముందస్తు సమాచారంతో ఎక్సైజ్​ అధికారులు పురం వద్ద తనిఖీలు చేశారు. కొంతమంది అనుమానాస్పదంగా తిరుగుతున్నవారిని ప్రశ్నించారు. వారు అధికారులపై దాడి చేసి నాటుసారా మోటారు సైకిల్​ అక్కడే వదిలేసి పారిపోయారు. దోనబండ తండాలో నిందితులను అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించారు.

మఠంపల్లిలో ఎక్సైజ్ అధికారుల పై దాడి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details