తెలంగాణ

telangana

ETV Bharat / state

'పడవ ప్రమాదం నుంచి క్షేమంగానే బయటపడ్డాను'

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరిలో పడవ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినట్లు పోలీస్​ హౌసింగ్​ కార్పొరేషన్​ ఏఈ శివశంకర్​ తెలిపారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు.

By

Published : Sep 15, 2019, 11:54 PM IST

'పడవ ప్రమాదం నుంచి క్షేమంగానే బయటపడ్డాను'

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరిలో జరిగిన పడవ ప్రమాదం నుంచి సూర్యాపేట జిల్లా వాసి గల్లా శివశంకర్​ క్షేమంగా బయడపడ్డారు. చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామానికి చెందిన శివశంకర్​ తాత్కాలిక ప్రాతిపదికన పోలీస్​ హౌసింగ్​ కార్పొరేషన్​లో ఏఈగా పనిచేస్తున్నాడు. స్నేహితులతో కలిసి గోదారి పర్యటనకు వెళ్లిన శివశంకర్​ క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారమందిచాడు.

'పడవ ప్రమాదం నుంచి క్షేమంగానే బయటపడ్డాను'

ABOUT THE AUTHOR

...view details