సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మేడిపల్లిలో విషాదం చోటుచేసుకొంది. ఇబ్రహీంనగర్ గ్రామశివారులోని గుంతలో పడి యువకుడు రమేశ్ దుర్మరణం చెందాడు.
నిర్లక్ష్యం: నీటిగుంతలో పడి యువకుడు మృతి - young man fell into a ditch
నీటి గుంతలో పడి యువకుడు దుర్మరణం చెందిన ఘటన సిద్ధిపేట జిల్లా మేడిపల్లిలో చోటుచేసుకుంది. మెగా కంపెనీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే యువకుడు మృతిచెందాడని బంధువులు ఆరోపించారు.

నిర్లక్ష్యం: నీటిగుంతలో పడి యువకుడు మృతి
మెగా కంపెనీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే యువకుడు మృతిచెందాడని బంధువులు ఆరోపించారు. కాలువ తవ్వినప్పుడు చుట్టూ ఎలాంటి హెచ్చరిక సూచీలు పెట్టకుండా వదిలేయడం వల్లనే ఘటన జరిగిందన్నారు.
ఇవీచూడండి:దారుణం: కారుణ్య ఉద్యోగం కోసం కన్న తండ్రినే చంపేశారు!