తెలంగాణ

telangana

ETV Bharat / state

అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా వంటేరు

రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా వంటేరు ప్రతాప్‌రెడ్డి నియమితులయ్యారు.

By

Published : Oct 23, 2019, 6:51 PM IST

vanteru prathap reddy

రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్​గా వంటేరు ప్రతాప్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రగతిభవన్​లో సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కేసీఆర్​పై పోటీ చేసిన ఓడి పోయిన వంటేరు ప్రతాప్ రెడ్డి... ఆ తర్వాత తెరాసలో చేరారు.

ABOUT THE AUTHOR

...view details