సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నిక నేపథ్యంలో గురువారం రోజున 18 మంది నామపత్రాలు సమర్పించారు. మరో ఇద్దరు రెండు నామినేషన్లు దాఖలు చేయడం వల్ల ఆ సంఖ్య 20కి చేరినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెన్నయ్య తెలిపారు.
దుబ్బాక ఉపఎన్నికలో నేడు 20 నామపత్రాలు దాఖలు - nominations in dubbaka by election 2020
దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా గురువారం రోజున 18 మంది నామినేషన్ దాఖలు చేశారు. మరో ఇద్దరు రెండు సెట్లు దాఖలు చేయగా మొత్తం 20 నామపత్రాలు దాఖలయ్యాయి.
![దుబ్బాక ఉపఎన్నికలో నేడు 20 నామపత్రాలు దాఖలు twenty nominations are filed today for Dubbaka by election 2020](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9186936-806-9186936-1602767873253.jpg)
దుబ్బాక ఉపఎన్నికలో నేడు 20 నామపత్రాలు దాఖలు
కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, 14 మంది స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు.
- ఇదీ చదవండివర్షాలు తగ్గినా కొనసాగుతోన్న వరద ఉద్ధృతి