సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. మండలంలోని జిల్లెలగడ్డ చెరువును సందర్శించారు.
'వచ్చే బడ్జెట్లో సబ్సిడీపై వరికోత, నాటు యంత్రాలు' - మంత్రి హరీశ్ రావు
వచ్చే ఆర్థిక బడ్జెట్లో రైతులకు వరికోత మిషన్లు, నాటు వేసే యంత్రాలను సబ్సిడీపై అందజేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు.
!['వచ్చే బడ్జెట్లో సబ్సిడీపై వరికోత, నాటు యంత్రాలు' telangana finance minister harish rao says that they will allocate some funds to give agriculture Tools on Subsidy in next budget](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5310048-thumbnail-3x2-jal.jpg)
హుస్నాబాద్లో మంత్రి హరీశ్ పర్యటన
హుస్నాబాద్లో మంత్రి హరీశ్ పర్యటన
అనంతరం మార్కెట్ యార్డును సందర్శించి రైతులతో మాట్లాడారు. వచ్చే ఆర్థిక బడ్జెట్లో వరికోత మిషన్లు, నాటు వేసే యంత్రాలను సబ్సిడీపై అందజేస్తామని తెలిపారు.
హుస్నాబాద్ నియోజకవర్గానికి సాగు, తాగునీరు ఇబ్బంది లేకుండా గౌరవెల్లి ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు.
- ఇదీ చూడండి : ఫేస్బుక్ కలిపింది: అమ్మా కావాలి.. ఆ ప్రేమా కావాలి!
TAGGED:
HARISH RAO_PARYATANA