తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే సతీష్​కుమార్​ కరోనా నుంచి కోలుకోవాలని ప్రజాప్రతినిధుల పూజలు - ఎమ్మెల్యే సతీష్​ కుమార్​ కోలుకోవాలని ప్రత్యేక పూజలు

కరోనా బారిన పడిన హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే సతీష్ కుమార్... త్వరగా కోలుకోవాలని కోరుతూ పలువురు ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు.

ఎమ్మెల్యే సతీష్​కుమార్​ కరోనా నుంచి కోలుకోవాలని ప్రజాప్రతినిధుల పూజలు
ఎమ్మెల్యే సతీష్​కుమార్​ కరోనా నుంచి కోలుకోవాలని ప్రజాప్రతినిధుల పూజలు

By

Published : Jul 28, 2020, 2:53 PM IST

కరోనాతో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే సతీష్​కుమార్​ త్వరగా కోలుకోవాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.

వ్యాధి బారిన పడిన వారందరు కోలుకోవాలని ప్రార్థిస్తూ జడ్పీ వైస్ ఛైర్మన్ రాజా రెడ్డి, మున్సిపల్ ఛైర్​పర్సన్​ రజిత ఆలయంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details