తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సిద్దిపేట సీపీ - సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని పోలింగ్ కేంద్రాలను సీపీ జోయల్ డేవిస్ పరిశీలించారు. ధర్మాజీపేట గ్రామంలోని 6, 9 వార్డులలో పోలింగ్ సరళి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని సీపీ వెల్లడించారు. ప్రజలు శాంతియుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

siddipet cp joyal devis visit polling centers
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సిద్దిపేట సీపీ

By

Published : Jan 22, 2020, 1:51 PM IST

..

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సిద్దిపేట సీపీ

ABOUT THE AUTHOR

...view details