తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్దిపేటలో రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన - siddipet revenue employees protest

అబ్దుల్లాపూర్​మెట్​ ఎమ్మార్వో పై జరిగిన ఘటనను నిరసిస్తూ... సిద్దిపేటలో రెవెన్యూ ఉద్యోగులు ధర్నాకు దిగారు.

సిద్దిపేటలో రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన

By

Published : Nov 5, 2019, 1:17 PM IST

సిద్దిపేటలో రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన

తహశీల్దార్​ విజయారెడ్డి మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని సిద్దిపేట కలెక్టరేట్​ వద్ద రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులపై ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడటం బాధారమని ఆవేదన వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details