తెలంగాణ

telangana

ETV Bharat / state

గజ్వేల్​లో శాంతి కమిటీ సమావేశం - గజ్వేల్​లో శాంతి కమిటీ సమావేశం

బక్రీద్​ పండుగను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో అదనపు పోలీస్ కమిషనర్​ నరసింహరెడ్డి ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

గజ్వేల్​లో శాంతి కమిటీ సమావేశం

By

Published : Aug 10, 2019, 7:52 PM IST

ప్రత్యేక తెలంగాణలోని ప్రజలంతా కులమతాలకు అతీతంగా పండుగలను జరుపుకోవాలని... అందరి సహకారంతోనే ఇది సాధ్యమవుతుందని గజ్వేల్​ అదనపు సీపీ నరసింహరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో బక్రీద్​ పండుగను సోదరభావంతో హిందూ ముస్లింలు కలిసి జరుపుకోవాలని సూచించారు. ఎక్కడైనా ఇందుకు భిన్నమైన ఘటనలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని శాంతి కమిటీ సమావేశంలో నరసింహరెడ్డి తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్​లో భాగంగా జిల్లా వ్యాప్తంగా శాంతియుత వాతావరణమే నెలకొందన్నారు.

గజ్వేల్​లో శాంతి కమిటీ సమావేశం

ABOUT THE AUTHOR

...view details