తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆలయాలు సందర్శించిన ఎమ్మెల్యే దంపతులు - etv bharat

ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​ సతీమణి షమితతో కలిసి ఆలయాలను సందర్శించారు. హుస్నాబాద్​లోని రేణుక ఎల్లమ్మ, మరకత లింగేశ్వర స్వామి, పొట్లపల్లిలోని స్వయంభూ రాజేశ్వర స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయాలు సందర్శించిన ఎమ్మెల్యే దంపతులు
ఆలయాలు సందర్శించిన ఎమ్మెల్యే దంపతులు

By

Published : Oct 21, 2020, 9:13 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని రేణుక ఎల్లమ్మ, మరకత లింగేశ్వర స్వామి, పొట్లపల్లిలోని స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయాల్లో స్థానిక ఎమ్మెల్యే సతీశ్​ కుమార్ ఆయన సతీమణి షమితతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కరోనా బారినపడి కోలుకొని దాదాపు మూడు నెలల తర్వాత నియోజకవర్గ కేంద్రంలో ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.

ఇవీ చూడండి:ఆస్తుల నమోదుకు గడువు లేదు... హైకోర్టుకు సర్కారు స్పష్టం

ABOUT THE AUTHOR

...view details