సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 2,17,18 వార్డులలో పట్టణ ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ పర్యటించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను... ప్రజలను, కౌన్సిలర్లను అడిగి తెలుసుకున్నారు.
పట్టణ ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే పర్యటన - mla satish kumar on urban progress at husnabad
పట్టణ ప్రగతిలో భాగంగా హుస్నాబాద్లోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే సతీష్ కుమార్ పర్యటించారు. వార్డుల్లో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
![పట్టణ ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే పర్యటన mla satish kumar on urban progress at husnabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6281415-thumbnail-3x2-mla.jpg)
పట్టణ ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే పర్యటన
హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. పట్టణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కోరారు. ఖాళీగా ఉన్న స్థలాలలో చెత్త వెయ్యకుండా, మురుగు నీరు నిలువకుండా... ఆ స్థలాల యజమానులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.
పట్టణ ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే పర్యటన
ఇవీచూడండి:పార్లమెంట్లో కోమటిరెడ్డి ప్రశ్న... తోమర్ ఏమన్నారంటే?