తెలంగాణ

telangana

మార్చి వరకు పనులు పూర్తవ్వాలి : మంత్రి హరీశ్

డ్రైనేజీ పనుల్లో వేగం పెంచాలని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అధికారులను ఆదేశించారు. సిద్దిపేటలో నాలుగో వార్డులోని అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ పనులను పరిశీలించారు.

By

Published : Dec 5, 2019, 8:57 AM IST

Published : Dec 5, 2019, 8:57 AM IST

minister harish rao ordered municipal officers to complete under drinage work till march
మార్చి వరకు పనులు పూర్తవ్వాలి : మంత్రి హరీశ్

మార్చి వరకు పనులు పూర్తవ్వాలి : మంత్రి హరీశ్

రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​ రావు సిద్దిపేటలో పర్యటించారు. నాలుగో వార్డులోని అండర్​ గ్రౌండ్​ పనులను పరిశీలించారు.

మార్చిలోగా డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. లేనిపక్షంలో కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

అనంతరం నీటి వృథా అరికట్టేందుకు అవగాహన కల్పించేలా మైక్​ అనౌన్స్​మెంట్​ చేసేందుకు వీలుగా కార్యక్రమం ప్రారంభించారు. నీటి సద్వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి ప్రజలకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details