సిద్దిపేట పట్టణంలోని 33, 34 వార్డుల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ.. తడి, పొడి చెత్తను వేరు చేయడం పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్తను వేరు చేసి ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామన్నారు.
సిద్దిపేటలో హరీశ్రావు ఉదయపు నడక - latest news on minister Harish Rao conducted Morning Walk in Siddipet
సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీశ్రావు మార్నింగ్ వాక్ చేశారు. వీధుల్లో తిరుగుతూ తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
![సిద్దిపేటలో హరీశ్రావు ఉదయపు నడక minister Harish Rao conducted Morning Walk in Siddipet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6347013-505-6347013-1583737391139.jpg)
సిద్దిపేటలో హరీశ్రావు మార్నింగ్వాక్
రోడ్లపై ఎవరైనా చెత్త వేస్తే వారిని గుర్తించి జరిమానా విధించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రోడ్లపైన, ఇంటి పరిసరాల్లోని ఖాళీ స్థలాల్లో ప్రజలు చెత్త వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులు తీసుకోవాలని సూచించారు.
సిద్దిపేటలో హరీశ్రావు మార్నింగ్వాక్