సీఎం కేసీఆర్ మాట మార్చారని ఆరోపిస్తున్న రఘునందన్
'మోదీపై తండ్రీ కొడుకులు విష ప్రచారం చేస్తున్నారు' - మెదక్ పార్లమెంట్ అభ్యర్థి
ఎన్నికల సమయంలో నేతల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. కేసీఆర్, కేటీఆర్పై మెదక్ జిల్లా భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తండ్రీ కొడుకులు కలిసి భాజపాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
!['మోదీపై తండ్రీ కొడుకులు విష ప్రచారం చేస్తున్నారు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2819428-251-e5a85dbb-e97c-4113-97aa-9ad8a5487333.jpg)
భాజపా అభ్యర్థి
ఇదీ చదవండి :వలసలతో టీపీసీసీకి వచ్చిన నష్టమేం లేదు: ఉత్తమ్