తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు జలంధర్‌రెడ్డి - ap news

సిద్ధిపేట జిల్లాకు చెందిన మావోయిస్టు జలంధర్‌రెడ్డి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్​ ఎదుటలొంగిపోయాడు. జలంధర్​ రెడ్డి స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా పనిచేసినట్లు డీజీపీ తెలిపారు.

maoist jalandhar reddy
maoist jalandhar reddy

By

Published : Apr 20, 2021, 5:11 PM IST

మావోయిస్టు కీలక నేత జలంధర్‌రెడ్డి లొంగిపోయాడని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ తెలిపారు. సిద్ధిపేట జిల్లాకు చెందిన జలంధర్‌రెడ్డి... స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా పనిచేసినట్లు చెప్పారు.

19 ఎదురుకాల్పుల ఘటనల్లో జలంధర్‌ రెడ్డి అలియాస్‌ మారన్న పాల్గొన్నట్లు వివరించారు. ఆయనపై 20 లక్షల నగదు రివార్డు ఉన్నట్లు డీజీపీ పేర్కొన్నారు.

ఏపీ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు జలంధర్‌రెడ్డి

ఇదీ చూడండి:సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ

ABOUT THE AUTHOR

...view details