తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్దిపేటలో ఝార్ఖండ్​ సీఎంవో కార్యదర్శి పర్యటన - సిద్దిపేటలో పర్యటించిన ఝార్ఖండ్​ సీఎంవో కార్యదర్శి

సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి, గజ్వేల్​లో మిషన్​ భగీరథ పథకం పనితీరును ఝార్ఖండ్​ సీఎంవో కార్యదర్శి సునీల్​కుమార్​ పరిశీలించారు. పథకం పనితీరుపై ప్రశంసలు కురిపించారు.

jharkand cmo secretary visit siddipet
సిద్దిపేటలో ఝార్ఖండ్​ సీఎంవో కార్యదర్శి పర్యటన

By

Published : Dec 9, 2019, 6:17 PM IST

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి, గజ్వేల్​ ప్రాంతాల్లో ఝార్ఖండ్​ సీఎంవో కార్యదర్శి సునీల్​కుమార్​ పర్యటించారు. మిషన్​ భగీరథ పథకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోమటిబండలోని భగీరథ హెడ్​ వర్క్స్​ పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పథకం పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలు పెంపుపై ప్రభుత్వ చిత్తశుద్ధికి మిషన్​ భగీరథ పథకమే నిదర్శనమని కొనియాడారు. నీటి పారుదల చీఫ్ ఇంజనీర్ చక్రవర్తి, ఎస్.ఈ శ్రీనివాసాచారి, ఈఈ రాజయ్య, డీఈఈ నాగార్జున, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సిద్దిపేటలో ఝార్ఖండ్​ సీఎంవో కార్యదర్శి పర్యటన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details