తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: హరీశ్​ - undefined

ప్రాదేశిక ఎన్నికల ఫలితాలపై హరిశ్​రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోమన్నారు.

ఫలితాలపై హరీశ్​ హర్షం

By

Published : Jun 4, 2019, 8:07 PM IST

లోక్​సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఘన విజయాన్ని సాధించామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. 31 జడ్పీ పీఠాలు కైవసం చేసుకోవడం సామన్యమైన విషయం కాదన్నారు. ఈ ఎన్నికలతో తమపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. అద్భుతమైన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.

ఫలితాలపై హరీశ్​ హర్షం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details