తెలంగాణ

telangana

ETV Bharat / state

శరభేశ్వర ఆలయ వార్షికోత్సవాల్లో ఎమ్మెల్యే హరీశ్​రావు

శరభేశ్వర ఆలయ 83వ వార్షికోత్సవ వేడుకల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. స్వామి వారి అనుగ్రహంతో ప్రజలందరు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు.

By

Published : May 6, 2019, 8:39 PM IST

Updated : May 6, 2019, 10:44 PM IST

ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో హరీశ్ రావు

పురాతన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తెచ్చింది తెరాస ప్రభుత్వమేనని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటజిల్లాలోని శరభేశ్వర ఆలయ 83వ వార్షికోత్సవంలో వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆధునీకరణ కోసం 50 లక్షల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు. త్వరలోనే పనులు మొదలు పెడతామని భక్తులకు ఎమ్మెల్యే హరీశ్ రావు హామీ ఇచ్చారు.

ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో హరీశ్ రావు
Last Updated : May 6, 2019, 10:44 PM IST

ABOUT THE AUTHOR

...view details