తెలంగాణ

telangana

'చివరి వరకు ప్రజా సేవ చేయడమే లక్ష్యం'

పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్​ రెండు పడక గదుల ఇళ్ల పథకం ప్రారంభించారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు.

By

Published : Nov 7, 2019, 4:55 PM IST

Published : Nov 7, 2019, 4:55 PM IST

సిద్దిపేట జిల్లాలో డబుల్​ బెడ్​ రూం ఇళ్ల ప్రారంభం

సిద్దిపేట జిల్లాలో డబుల్​ బెడ్​ రూం ఇళ్ల ప్రారంభం

చివరి వరకు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో కొందరు నాయకులు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గొనెపల్లిలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. నిరుపేదలకు ఇళ్లు కట్టించడం తెరాస ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details