తెలంగాణ

telangana

ETV Bharat / state

డబుల్​ బెడ్​రూం అమ్మినా... కొన్నా.. జైలుకే!

నిలువ నీడ లేని వారికే కాదు, ఇంటి స్థలం ఉన్నవారికి కూడా త్వరలోనే రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని మాజీ మంత్రి హరీశ్​ రావు అన్నారు. ఈ ఇళ్లను ఎవరైనా... అమ్మినా, కొన్నా జైలుకి వెళ్తారని హెచ్చరించారు.

By

Published : Jun 28, 2019, 7:57 PM IST

డబుల్​ బెడ్​రూం అమ్మినా... కొన్నా.. జైలుకే!

డబుల్​ బెడ్​రూం అమ్మినా... కొన్నా.. జైలుకే!

సిద్దిపేట జిల్లా వెల్గటూర్, ముండ్రాయి గ్రామాల్లో రెండు పడక గదుల ఇళ్లను మాజీ మంత్రి హరీశ్​ రావు ప్రారంభించారు. కేసీఆర్​ ముందుచూపు వల్ల ఈరోజు ప్రతి అవ్వ ముఖంలో సంతోషం కనిపిస్తోందన్నారు. అన్ని వసతులతో ఇళ్లను నిర్మించామని, శుభ్రంగా ఉంచుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఇంటి ముందు మొక్కలు నాటి వాటిని కాపాడాలని తెలిపారు. ఈ ఇళ్లను ఎవరైనా అమ్మినా.. కొన్నా కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details