సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ ఎంపీటీసీ ఆది వేణుగోపాల్ కుటుంబీకుల్ని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి పరామర్శించారు. వేణుగోపాల్ తండ్రి మరణించిన సందర్భంగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబీకులకు నర్సారెడ్డి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు కరణాల శ్రీనివాసరావు, పులుగారి నర్సాగౌడ్, ఆనంద్, మెకానిక్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఎంపీటీసీ కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ ఎంపీటీసీ ఆది వేణుగోపాల్ కుటుంబీకుల్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి పరామర్శించారు. వేణుగోపాల్కు పితృ వియోగం కలిగినందున బాధిత కుటుంబాన్ని ఓదార్చారు.
ఎంపీటీసీ కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి