నర్సరీలను పరిశీలించిన సీఎస్
ప్రత్యామ్నాయ అటవీకరణ పనులపై సీఎస్ ఆరా - government
చెట్ల పెంపకం కోసం సిద్దిపేట జిల్లాలో ఏర్పాట్లను సీఎస్ ఎస్కే జోషి పరిశీలించారు. అటవీశాఖ అభివృద్ధి చేసిన పలు నర్సరీలను అధికారులతో కలిసి పర్యవేక్షించారు.

నర్సరీలను పరిశీలించిన సీఎస్
ఇవీ చూడండి: మే15 నుంచి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు!