స్థానిక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఇవాళ ముంపునకు గురైన పంటపొలాలను పరిశీలించారు. ఎంత పరిధిలో పంట నష్టం జరిగిందని తెలుసుకోవడానికి అధికారులను నియమించి.. దాని ప్రకారం రైతులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ముంపునకు గురైన పొలాలు.. రైతులకు ఎమ్మెల్యే హామీ - మల్లన్న సాగర్ ప్రాజెక్టు
సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని పలు గ్రామాల్లో పొలాలు నీటి ముంపునకు గురయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే రామలింగారెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ముంపునకు గురైన పొలాలు.. రైతులకు ఎమ్మెల్యే హామీ
ఇదీ చూడండి: మద్దతు ధరల జాబితాలో పసుపును చేర్చాలి