సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో శివసేన, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబురాలు చేసుకున్నారు. మహారాష్ట్రలో శివసేన- కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిగా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. మిఠాయిలు తినిపించుకుని, బాణసంచా కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. నిన్నటి తీర్పు ప్రజాస్వామ్యమని... రాజ్యాంగం ఎంత విలువైనదో తెలియజేసేలా ఉందని నాయకులు తెలిపారు.
హుస్నాబాద్లో కాంగ్రెస్- శివసేన నాయకుల సంబురాలు - హుస్నాబాద్లో కాంగ్రెస్- శివసేన నాయకుల సంబురాలు
మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని హర్షిస్తూ హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబురాలు చేసుకున్నారు.
![హుస్నాబాద్లో కాంగ్రెస్- శివసేన నాయకుల సంబురాలు congress_shivasena_celebrations_at_husnabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5193522-713-5193522-1574851319945.jpg)
హుస్నాబాద్లో కాంగ్రెస్- శివసేన నాయకుల సంబురాలు
హుస్నాబాద్లో కాంగ్రెస్- శివసేన నాయకుల సంబురాలు